Wednesday, 9 August 2023

ఏకాంశ కవిత్వం- 144వ వారం- అంశం: ప్రజాయుద్ధ నౌక

 

ఏకాంశ కవిత్వం- 144వ వారం- అంశం: ప్రజాయుద్ధ నౌక  


మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 923వరోజు ‘ప్రజాయుద్ధ నౌక’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, శ్రీలతరమేశ్ గోస్కుల, అరుణ జ్యోతి, నోముల చక్రపాణి, కె.కె.తాయారు, పరిమి వెంకట సత్యమూర్తి, నాగరాజు చుండూరి, రామకృష్ణ చంద్రమౌళి, పురం మంగ, ఉండవిల్లి సుజాతామూర్తి రాసిన కవితలు 2023 ఆగస్టు 10వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. 


-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 


9441046839


No comments:

Post a Comment