Wednesday, 23 August 2023

ఏకాంశ కవిత్వం-146వ వారం-అంశం: పిల్లి



 ఏకాంశ కవిత్వం-146వ వారం-అంశం: పిల్లి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 924వరోజు ‘పిల్లి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో   డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఏడెల్లి రాములు, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, ఉండవిల్లి సుజాతామూర్తి, ఎ.రాజ్యశ్రీ, వి. సంధ్యారాణి, నగునూరి రాజన్న, మాడుగులనారాయణమూర్తి, కందుకూరి మనోహర్ రాసిన కవితలు 2023 ఆగస్టు 24వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. 

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

No comments:

Post a Comment