ఏకాంశ కవిత్వం- 145వ వారం- అంశం: చిత్ర కవిత- బాలికావిద్య
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 922వరోజు చిత్ర కవితగా ‘బాలికావిద్య’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, వాడపల్లి రాధ, నాగరాజు చుండూరి, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి పసుల, గుండం మోహన్ రెడ్డి, కనకయ్య మల్లముల, గుండవరం కొండల్ రావు, ఎం. వి. ఉమాదేవి రాసిన కవితలు 2023 ఆగస్టు 17వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
-అడ్మిన్: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
చిత్ర కవిత నిర్వహణ: గోస్కుల శ్రీలత
No comments:
Post a Comment