Thursday, 1 May 2025

ఏకాంశ కవిత్వం-232వ వారం- అంశం: టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి

 


ఏకాంశ కవిత్వం-232వ వారం- అంశం: టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1456వ రోజు ‘టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, ఆర్. రమాదేవి, విత్తనాల విజయకుమార్, కందుకూరి మనోహర్, పత్తిపాటి రూపలత, డా.సి.వసుంధర, ఎం.వీరకుమారి, మధు జెల్లా, పి.పద్మావతి, రాజప్ప, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2025 మే 1వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

No comments:

Post a Comment