Wednesday, 23 April 2025

ఏకాంశ కవిత్వం-231వ వారం- అంశం: చెత్త


ఏకాంశ కవిత్వం-231వ వారం- అంశం: చెత్త

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1439వ రోజు ‘చెత్త’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, రామకృష్ణ చంద్రమౌళి, కె.కె.తాయారు, శాంతకుమారి, కోలా సత్యనారాయణ, గుండం మోహన్ రెడ్డి, పి.పద్మావతి, ప్రశాంతి రేవూరి, చంద్రకళ దీకొండ, వి.సంధ్యారాణి రాసిన కవితలు 2025 ఏప్రిల్ 24వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


No comments:

Post a Comment