Wednesday, 7 May 2025

ఏకాంశ కవిత్వం-233వ వారం- అంశం: ఆన్ లైన్ షాపింగ్

 


ఏకాంశ కవిత్వం-233వ వారం- అంశం: ఆన్ లైన్ షాపింగ్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1459వ రోజు ‘ఆన్ లైన్ షాపింగ్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో జక్కని గంగాధర్, కె.కె.తాయారు, డా.రమ్య స్వరూప్, ఎ.రాజ్యశ్రీ, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, గుర్రాల వేంకటేశ్వర్లు, మోటూరి శాంతకుమారి, డా.సి.వసుంధర, విత్తనాల విజయకుమార్, కోలా సత్యనారాయణ రాసిన కవితలు 2025 మే 8వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


No comments:

Post a Comment