Wednesday, 14 May 2025

ఏకాంశ కవిత్వం-234వ వారం- అంశం: చీమ

 




ఏకాంశ కవిత్వం-234వ వారం- అంశం: చీమ                                                                                          

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1460వ రోజు ‘చీమ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, లక్ష్మారెడ్డి పసుల, కె.కె.తాయారు, డా.షహనాజ్ బతుల్, పి.పద్మావతి, జక్కని గంగాధర్, గుండం మోహన్ రెడ్డి, కందుకూరి మనోహర్, ప్రశాంతి రేవూరి, డా.సి.వసుంధర రాసిన కవితలు 2025 మే 15వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                          


No comments:

Post a Comment