ఏకాంశ కవిత్వం-220వ వారం- అంశం: 'హ్యాండ్ బ్యాగ్’
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1377వ రోజు 'హ్యాండ్ బ్యాగ్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, రామకృష్ణ చంద్రమౌళి, గుండం మోహన్ రెడ్డి, ప్రశాంతి రేవూరి, ముద్దు వెంకటలక్ష్మి, జక్కని గంగాధర్, గుర్రాల వేంకటేశ్వర్లు, కందుకూరి మనోహర్, రాజప్ప, ఎం.వి.ఉమాదేవి, పి.పద్మావతి రాసిన కవితలు 2025 ఫిబ్రవరి 6వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
No comments:
Post a Comment