Wednesday, 26 February 2025

ఏకాంశ కవిత్వం-223వ వారం- అంశం: అపార్థం


ఏకాంశ కవిత్వం-223వ వారం- అంశం: అపార్థం                                                                                                                  

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1386వ రోజు ‘అపార్థం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, కె.కె.తాయారు, డా.సి.వసుంధర, ఎ.రాజ్యశ్రీ, నాగిరెడ్డి అరుణ జ్యోతి, శేషారావు (శీర్షిక: భిన్న ఆలోచనలు), మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2025 ఫిబ్రవరి 27వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                        

No comments:

Post a Comment