Wednesday, 29 January 2025

ఏకాంశ కవిత్వం-219వ వారం- అంశం: ప్రశంస



ఏకాంశ కవిత్వం-219వ వారం- అంశం: ప్రశంస                                                                                            

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1374వ రోజు ‘ప్రశంస’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, డా.రమ్యా స్వరూప్, చంద్రకళ దీకొండ, నాగిరెడ్డి అరుణజ్యోతి, పరిమి వెంకట సత్యమూర్తి, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, ఆర్.రమాదేవి, జె.వి.కుమార్ చేపూరి, డా.సి.వసుంధర రాసిన కవితలు 2025 జనవరి 30వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                         


No comments:

Post a Comment