Wednesday, 1 January 2025

ఏకాంశ కవిత్వం- 215వ వారం- అంశం: మానవహక్కులు

ఏకాంశ కవిత్వం- 215వ వారం- అంశం: మానవహక్కులు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1341వ రోజు 'మానవహక్కులు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో జక్కని గంగాధర్, గుండం మోహన్ రెడ్డి, ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, డా.సి.వసుంధర, పి.పద్మావతి, ప్రశాంతి రేవూరి, ఉమాశేషారావు వైద్య, నగునూరి రాజన్న, రజనీ కులకర్ణి రాసిన కవితలు 2025 జనవరి 2వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు     

No comments:

Post a Comment