Wednesday, 31 July 2024

ఏకాంశ కవిత్వం- 193వ వారం- అంశం: బడ్జెట్


 ఏకాంశ కవిత్వం- 193వ వారం- అంశం: బడ్జెట్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1222వ రోజు ‘బడ్జెట్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, జె.వి.కుమార్ చేపూరి, ఎ.రాజ్యశ్రీ, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, ఉమాశేషారావు వైద్య, పద్మావతి పి, జక్కని గంగాధర్, లక్ష్మారెడ్డి పసుల, రాజప్ప రాసిన కవితలు 2024 ఆగస్టు 1వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 24 July 2024

ఏకాంశ కవిత్వం- 192వ వారం- అంశం: ప్లాస్టిక్

ఏకాంశ కవిత్వం- 192వ వారం- అంశం: ప్లాస్టిక్ 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1210వ రోజు ‘ప్లాస్టిక్ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  శ్రీలతా రమేశ్ గోస్కుల, పద్మావతి పి., మోటూరి శాంతకుమారి, డా. కాసర్ల రంగారావు, విజయరాఖీ, గుండం మోహన్ రెడ్డి, ప్రశాంతి రేవూరి, నాగునూరి రాజన్న, లక్ష్మారెడ్డి పసుల, కనపర్తి, చంద్రకళ దీకొండ రాసిన కవితలు 2024 జులై  18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు        

Wednesday, 17 July 2024

ఏకాంశ కవిత్వం- 191వ వారం- అంశం: మౌనం


ఏకాంశ కవిత్వం- 191వ వారం- అంశం: మౌనం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1209వ రోజు ‘మౌనం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, విజయలక్ష్మి వడ్డేపల్లి, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, రాజప్ప రాసిన కవితలు 2024 జులై 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Monday, 15 July 2024

'దోర'వేటి - పక్వ సాహిత్యఫలం


 ప్రముఖ రచయిత, కవి దోరవేటి గారి 'ప్రకృతి పరిమళం' కావ్యంపై నా వ్యాసం "'దోర'వేటి - పక్వ సాహిత్యఫలం" 2024 జులై 15వ తేదీ 'సూర్య' దినపత్రికలో ప్రచురితం.  

బహుముఖీన కృషికి నిలువుటద్దం అమ్మంగి

 

మఖ్దూం మొహియుద్దీన్ పురస్కారాన్ని ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు డా.అమ్మంగి వేణుగోపాల్ గారు స్వీకరిస్తున్న నేపథ్యంలో రాసిన 'బహుముఖీన కృషికి నిలువుటద్దం అమ్మంగి' వ్యాసం 2024 జులై 15వ తేదీ 'మన తెలంగాణ' దినపత్రిక 'కలం' పేజీలో ప్రచురితం. 

Wednesday, 10 July 2024

ఏకాంశ కవిత్వం- 190వ వారం- అంశం: ఆషాఢమాసం


 ఏకాంశ కవిత్వం- 190వ వారం- అంశం: ఆషాఢమాసం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1207వ రోజు ‘ఆషాఢమాసం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో మాడుగుల నారాయణమూర్తి, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, నగునూరి రాజన్న, గుండం మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి  పసుల, ముద్దు వెంకటలక్ష్మి, ఆర్.ప్రవీణ్, ప్రశాంతి రేవూరి, జక్కని గంగాధర్, దేవరాజు రేవతి రాసిన కవితలు 2024 జులై  11వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 3 July 2024

ఏకాంశ కవిత్వం- 189వ వారం- అంశం: సుభాషితం

 

ఏకాంశ కవిత్వం- 189వ వారం- అంశం: సుభాషితం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1191వ రోజు ‘సుభాషితం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, ప్రభాకర్ రావు గుండవరం, రాజప్ప, జె.వి.కుమార్ చేపూరి, గుండం మోహన్ రెడ్డి,  కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, ప్రశాంతి రేవూరి, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి పసుల రాసిన కవితలు 2024 జులై  4వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.


-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు