Wednesday, 17 January 2024

ఏకాంశ కవిత్వం- 165వ వారం- అంశం: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్


ఏకాంశ కవిత్వం- 165వ వారం- అంశం: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1048వ రోజు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో పరిమి వెంకట సత్యమూర్తి, జె.నరసింహారావు, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, నారుమంచి వాణీ ప్రభాకరి, మోటూరి శాంతకుమారి, గుండవరం కొండల్ రావు, జక్కని గంగాధర్, నగునూరి రాజన్న, అరుణ కోదాటి  రాసిన కవితలు 2024 జనవరి 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                                

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839  

No comments:

Post a Comment