Wednesday, 3 January 2024

ఏకాంశ కవిత్వం- 163వ వారం- అంశం: కొత్త సంవత్సరం

 


ఏకాంశ కవిత్వం- 163వ వారం- అంశం: కొత్త సంవత్సరం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1044వ రోజు ‘కొత్త సంవత్సరం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో పరిమి వెంకట సత్యమూర్తి,  ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, కనకయ్య మల్లముల, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, మన్నెలలిత, గుర్రాల వేంకటేశ్వర్లు, నగునూరి రాజన్న, సంగెవేని రవీంద్ర, జె.నరసింహారావు రాసిన కవితలు 2024 జనవరి 4వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

No comments:

Post a Comment