Wednesday, 28 May 2025

ఏకాంశ కవిత్వం-236వ వారం- అంశం: విహారయాత్ర

 


ఏకాంశ కవిత్వం-236వ వారం- అంశం: ‘విహారయాత్ర’

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1474వ రోజు ‘విహారయాత్ర’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, డా. షహనాజ్ బతుల్, మోటూరి శాంతకుమారి, రాజప్ప, పి.పద్మావతి, కోలా సత్యనారాయణ రాసిన కవితలు 2025 మే 29వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Thursday, 22 May 2025

ఏకాంశ కవిత్వం-235వ వారం- అంశం: ‘సరస్వతీనది పుష్కరాలు’

 

ఏకాంశ కవిత్వం-235వ వారం- అంశం: ‘సరస్వతీనది పుష్కరాలు’

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1475వ రోజు ‘సరస్వతీనది పుష్కరాలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, దేవరాజు రేవతి, ఎ.రాజ్యశ్రీ, నగునూరి రాజన్న, ఆర్. రమాదేవి, మోటూరి శాంతకుమారి, రాజప్ప, జె.వి.కుమార్ చేపూరి, ఉమాశేషారావు రాసిన కవితలు 2025 మే 22వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Wednesday, 14 May 2025

ఏకాంశ కవిత్వం-234వ వారం- అంశం: చీమ

 




ఏకాంశ కవిత్వం-234వ వారం- అంశం: చీమ                                                                                          

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1460వ రోజు ‘చీమ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, లక్ష్మారెడ్డి పసుల, కె.కె.తాయారు, డా.షహనాజ్ బతుల్, పి.పద్మావతి, జక్కని గంగాధర్, గుండం మోహన్ రెడ్డి, కందుకూరి మనోహర్, ప్రశాంతి రేవూరి, డా.సి.వసుంధర రాసిన కవితలు 2025 మే 15వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                          


Wednesday, 7 May 2025

ఏకాంశ కవిత్వం-233వ వారం- అంశం: ఆన్ లైన్ షాపింగ్

 


ఏకాంశ కవిత్వం-233వ వారం- అంశం: ఆన్ లైన్ షాపింగ్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1459వ రోజు ‘ఆన్ లైన్ షాపింగ్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో జక్కని గంగాధర్, కె.కె.తాయారు, డా.రమ్య స్వరూప్, ఎ.రాజ్యశ్రీ, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, గుర్రాల వేంకటేశ్వర్లు, మోటూరి శాంతకుమారి, డా.సి.వసుంధర, విత్తనాల విజయకుమార్, కోలా సత్యనారాయణ రాసిన కవితలు 2025 మే 8వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Thursday, 1 May 2025

ఏకాంశ కవిత్వం-232వ వారం- అంశం: టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి

 


ఏకాంశ కవిత్వం-232వ వారం- అంశం: టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1456వ రోజు ‘టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, ఆర్. రమాదేవి, విత్తనాల విజయకుమార్, కందుకూరి మనోహర్, పత్తిపాటి రూపలత, డా.సి.వసుంధర, ఎం.వీరకుమారి, మధు జెల్లా, పి.పద్మావతి, రాజప్ప, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2025 మే 1వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839