Wednesday, 23 April 2025

ఏకాంశ కవిత్వం-231వ వారం- అంశం: చెత్త


ఏకాంశ కవిత్వం-231వ వారం- అంశం: చెత్త

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1439వ రోజు ‘చెత్త’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, రామకృష్ణ చంద్రమౌళి, కె.కె.తాయారు, శాంతకుమారి, కోలా సత్యనారాయణ, గుండం మోహన్ రెడ్డి, పి.పద్మావతి, ప్రశాంతి రేవూరి, చంద్రకళ దీకొండ, వి.సంధ్యారాణి రాసిన కవితలు 2025 ఏప్రిల్ 24వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Wednesday, 16 April 2025

ఏకాంశ కవిత్వం-230వ వారం- అంశం: రంగస్థలం

ఏకాంశ కవిత్వం-230వ వారం- అంశం: రంగస్థలం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1433వ రోజు ‘రంగస్థలం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, డా.షహనాజ్ బతుల్, గుర్రాల వేంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి పసుల, డా.సి.వసుంధర రాసిన కవితలు 2025 ఏప్రిల్ 17వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Wednesday, 9 April 2025

ఏకాంశ కవిత్వం-229వ వారం- అంశం: శిక్షణ

 


ఏకాంశ కవిత్వం-229వ వారం- అంశం: శిక్షణ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1432వ రోజు ‘శిక్షణ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, గుండం మోహన్ రెడ్డి, ముద్దు వెంకటలక్ష్మి, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి పసుల, నగునూరి రాజన్న, గుర్రాల వేంకటేశ్వర్లు, రజనీ కులకర్ణి, ప్రశాంతి రేవూరి రాసిన కవితలు 2025 ఏప్రిల్ 10వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Thursday, 3 April 2025

ఏకాంశ కవిత్వం-228వ వారం- అంశం: కవిత్వమొక తీరని దాహం


ఏకాంశ కవిత్వం-228వ వారం- అంశం: కవిత్వమొక తీరని దాహం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1428వ రోజు ‘కవిత్వమొక తీరని దాహం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.రానవేయిన రమేశ్, ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, డా.సి.వసుంధర, విజయలక్ష్మి వడ్డేపల్లి, కె.కె.తాయారు, కోలా సత్యనారాయణ, డా.షహనాజ్ బతుల్, ఎం.వి.ఉమాదేవి, లక్ష్మారెడ్డి పసుల రాసిన కవితలు 2025 ఏప్రిల్ 3వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839