Wednesday, 19 March 2025

ఏకాంశ కవిత్వం-226వ వారం- అంశం: సాంగత్యం

 

ఏకాంశ కవిత్వం-226వ వారం- అంశం: సాంగత్యం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1414వ రోజు ‘సాంగత్యం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, ఎ.రాజ్యశ్రీ, మోటూరి శాంతకుమారి, కోలా సత్యనారాయణ, లక్ష్మారెడ్డి పసుల, నాగిరెడ్డి అరుణ జ్యోతి, డా.షహనాజ్ బతుల్, కె.కె.తాయారు, ఆర్. రమాదేవి, పరిమి వెంకట సత్యమూర్తి, రాజప్ప రాసిన కవితలు 2025 మార్చి 20వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

No comments:

Post a Comment