Wednesday, 5 March 2025

ఏకాంశ కవిత్వం-224వ వారం- అంశం: కుక్క

 


ఏకాంశ కవిత్వం-224వ వారం- అంశం: కుక్క                                                                మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1391వ రోజు ‘కుక్క’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో జక్కని గంగాధర్, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, గుండవరం  కొండల్ రావు, రాజప్ప, రామకృష్ణ చంద్రమౌళి, ద్విభాష్యం  నాగలక్ష్మి, నాగిరెడ్డి అరుణ జ్యోతి, పి.పద్మావతి, రజనీ కులకర్ణి, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2025 మార్చి 6వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.  

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                            

No comments:

Post a Comment