Wednesday, 12 March 2025

ఏకాంశ కవిత్వం-225వ వారం- అంశం: ఒక్క రేడియో- వేల ఆనందాలు

 

ఏకాంశ కవిత్వం-225వ వారం- అంశం: ఒక్క రేడియో- వేల ఆనందాలు                                                                                                                                

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1397వ రోజు ‘ఒక్క రేడియో- వేల ఆనందాలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో చంద్రకళ దీకొండ, కె.కె.తాయారు, నగునూరి రాజన్న, జక్కని గంగాధర్, ప్రశాంతి రేవూరి, నాగిరెడ్డి అరుణ జ్యోతి, డా.రమ్యాస్వరూప్, గోస్కుల శ్రీలత, ముద్దు వెంకటలక్ష్మి, ఎ.రాజ్యశ్రీ, పి.పద్మావతి రాసిన కవితలు 2025 మార్చి 13వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839     

No comments:

Post a Comment