Wednesday, 22 May 2024
ఏకాంశ కవిత్వం- 183వ వారం- అంశం: సేవాభావం - రెడ్ క్రాస్ సంస్థ
ఏకాంశ కవిత్వం- 183వ వారం- అంశం: సేవాభావం - రెడ్ క్రాస్ సంస్థ.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1157వ రోజు ‘సేవాభావం - రెడ్ క్రాస్ సంస్థ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, లక్ష్మారెడ్డి పసుల, ప్రశాంతి రేవూరి, జె.నరసింహారావు, కె.కె.తాయారు, రాజప్ప, గుండం మోహన్ రెడ్డి, నగునూరి రాజన్న, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2024 మే 23వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment