Wednesday, 15 November 2023

ఏకాంశ కవిత్వం- 157వ వారం- అంశం: మౌనం

 


ఏకాంశ కవిత్వం- 157వ వారం- అంశం: మౌనం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1003వరోజు ‘ మౌనం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో   చంద్రకళ దీకొండ, రజని కులకర్ణి, కె.కె.తాయారు, నారుమంచి వాణీ ప్రభాకరి, పరిమి వెంకట సత్యమూర్తి, విజయలక్ష్మీ శ్రీనివాస్, జె.వి.కుమార్ చేపూరి, మోటూరి శాంతకుమారి, నాగరాజు చుండూరి, గుర్రాల వేంకటేశ్వర్లు రాసిన కవితలు 2023 నవంబరు 16వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 



No comments:

Post a Comment