Wednesday, 1 November 2023

ఏకాంశ కవిత్వం- 155వ వారం- అంశం: వృద్ధుల అనుభవం- ఆవశ్యకం, అనుసరణీయం


 ఏకాంశ కవిత్వం- 155వ వారం- అంశం: వృద్ధుల అనుభవం- ఆవశ్యకం, అనుసరణీయం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 974వరోజు ‘వృద్ధుల అనుభవం- ఆవశ్యకం, అనుసరణీయం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  వి. సంధ్యారాణి, నాగరాజు చుండూరి, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, చంద్రకళ దీకొండ, నారుమంచి వాణీ ప్రభాకరి, గుర్రాల వేంకటేశ్వర్లు, జక్కని గంగాధర్, జె.వి.కుమార్ చేపూరి, ఎ.రాజ్యశ్రీ, నగునూరి రాజన్న రాసిన కవితలు 2023 నవంబరు 2వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839       


No comments:

Post a Comment