Wednesday, 18 October 2023

ఏకాంశ కవిత్వం- 153వ వారం- అంశం: జంతువులు - మంచి లక్షణాలు


ఏకాంశ కవిత్వం- 153వ వారం- అంశం: జంతువులు - మంచి లక్షణాలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 973వరోజు ‘జంతువులు - మంచి లక్షణాలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  ఏడెల్లి రాములు, మోటూరి శాంతకుమారి, కనకయ్య మల్లముల, నారుమంచి వాణీ ప్రభాకరి, నగునూరి రాజన్న, వి.నాగజ్యోతి, వి. సంధ్యారాణి, జె.వి.కుమార్ చేపూరి, గుండవరం కొండల్ రావు, గుర్రాల వేంకటేశ్వర్లు రాసిన కవితలు 2023 అక్టోబరు 19వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

 9441046839       

                                                                                             

No comments:

Post a Comment