Wednesday, 11 October 2023

ఏకాంశ కవిత్వం- 152వ వారం- అంశం: అమాయకత్వం

 

ఏకాంశ కవిత్వం- 152వ వారం- అంశం: అమాయకత్వం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 975వరోజు ‘అమాయకత్వం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  చంద్రకళ దీకొండ, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీగుర్రాల వేంకటేశ్వర్లు, జక్కని గంగాధర్, మోటూరి శాంతకుమారి, జె.నరసింహారావు, కందూర్ చంద్రప్రకాష్ గుప్తా, గుండం మోహన్ రెడ్డి, నాగరాజు చుండూరి రాసిన కవితలు 2023 అక్టోబరు 12వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                               


No comments:

Post a Comment