Wednesday, 4 October 2023

ఏకాంశ కవిత్వం- 151వ వారం- అంశం: నడక


 ఏకాంశ కవిత్వం- 151వ వారం- అంశం: నడక

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 962వరోజు ‘నడక’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, నారుమంచి వాణీప్రభాకరి, మోటూరి శాంతకుమారి, జె.వి.కుమార్ చేపూరి, వాడపల్లి రాధ, కె.కె.తాయారు, గుర్రాల వేంకటేశ్వర్లు, చంద్రకళ దీకొండ, జక్కని గంగాధర్, గుండం మోహన్ రెడ్డి, నాగరాజు చుండూరి రాసిన కవితలు 2023 అక్టోబరు 5వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.


-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


No comments:

Post a Comment