భవిత మహోన్నతం (మన ఊరు-మన బడి పథకంపై కవిత)
'మన ఊరు-మన బడి' పథకంపై నేను రాసిన కవిత 'భవిత మహోన్నతం' 2023 జూన్ 16-30 'తంగేడు' సాహిత్య పక్షపత్రికలో ప్రచురితం. ఈ కవితను ప్రచురించిన 'తంగేడు' సంపాదకులు కల్వకుంట్ల కవిత గారికి, సహ సంపాదకులు డా. కాంచనపల్లి గోవర్ధన్ రాజు గారికి ధన్యవాదాలు. నాతో ఈ కవితను రాయించిన ప్రముఖ కవయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి గారికి కృతజ్ఞతలు.
No comments:
Post a Comment