ఏకాంశ కవిత్వం- 135వ వారం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 860వరోజు ‘ఇంటి భోజనం- బయటి తిండి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, వి.సంధ్యారాణి, జె.నరసింహారావు, మోటూరి శాంతకుమారి, ఆర్.కళ్యాణి, జక్కని గంగాధర్, ఎం.వి.ఉమాదేవి, కనకయ్య మల్లముల, కె.కె.తాయారు, చంద్రకళ దీకొండ రాసిన కవితలు 2023 జూన్ 8వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.
-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839
****
No comments:
Post a Comment