ఏకాంశ కవిత్వం- 127వ వారం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 805వరోజు ‘శ్రీరామచంద్రుడు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో పరిమి వెంకట సత్యమూర్తి, ఏడెల్లి రాములు, శనగపల్లి ఉమామహేశ్వరరావు, చంద్రకళ దీకొండ, రజనీ కులకర్ణి, మన్నె లలిత, అయ్యల సోమయాజుల ప్రసాద్, లక్ష్మారెడ్డి పసుల, గుండవరం కొండల్ రావు, గుండం మోహన్ రెడ్డి, పురం మంగ రాసిన కవితలు 2023 మార్చి 30 వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.
- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839
* * * * **
No comments:
Post a Comment