Wednesday, 1 March 2023

ఏకాంశ కవిత్వం- 123వ వారం- అంశం: ‘ఆధునిక మహిళ’

 

ఏకాంశ కవిత్వం- 123వ వారం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవం నేపథ్యంలో  783వరోజు ‘ఆధునిక మహిళ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో పురం మంగ, మన్నె లలిత, ముద్దు వెంకటలక్ష్మి, ఏడెల్లి రాములు, శనగపల్లి ఉమామహేశ్వరరావు, చంద్రకళ దీకొండ, కందుకూరి మనోహర్, జె.వి.కుమార్ చేపూరి, మోటూరి శాంతకుమారి, ఆర్.ప్రవీణ్ రాసిన కవితలు 2023 మార్చి 2వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 
9441046839 
* * * * **





No comments:

Post a Comment