Wednesday, 5 April 2023

ఏకాంశ కవిత్వం- 128వ వారం. అంశం: సహనం


 ఏకాంశ కవిత్వం- 128వ వారం 


మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా  798వరోజు ‘సహనం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో ఎ.రాజ్యశ్రీ, మోటూరి శాంతకుమారి, జక్కని గంగాధర్, కె.కె.తాయారు, జె.వి.కుమార్ చేపూరి, ఆర్.ప్రవీణ్, నగునూరి రాజన్న, జె.నరసింహారావు, చంద్రకళ దీకొండ, ఏడెల్లి రాములు రాసిన కవితలు 2023 ఏప్రిల్ 6వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

9441046839 
* * * * **

No comments:

Post a Comment