ఏకాంశ కవిత్వం-239వ వారం- అంశం: ‘అహ్మదాబాద్ విమాన ప్రమాదం'
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1500వ రోజు ‘అహ్మదాబాద్ విమాన ప్రమాదం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో పరిమి సత్యమూర్తి, కె.కె.తాయారు, ఆర్. రమాదేవి, నాగిరెడ్డి అరుణ జ్యోతి, ఇమ్మడి రాంబాబు, నగునూరి రాజన్న, గాడేపల్లి సూర్యకాంతి, గుండం మోహన్ రెడ్డి, విజయలక్ష్మి వడ్డేపల్లి, పి.పద్మావతి రాసిన కవితలు 2025 జూన్ 19వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
No comments:
Post a Comment