Thursday, 5 June 2025

ఏకాంశ కవిత్వం - 237వ వారం - అంశం: ఐస్ క్రీం

 

ఏకాంశ కవిత్వం-237వ వారం- అంశం: ‘ఐస్ క్రీం’                                                                                      మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1476వ రోజు ‘ఐస్ క్రీం’* అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో రామకృష్ణ చంద్రమౌళి, కె.కె.తాయారు, ఏడెల్లి రాములు, ద్విభాష్యం నాగలక్ష్మి, మోటూరి శాంతకుమారి, రేవిణిపాటి రమాదేవి, డా.సి.వసుంధర, రాజప్ప, పి.పద్మావతి, కోలా సత్యనారాయణ రాసిన కవితలు 2025 జూన్ 6వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.   

- ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు,9441046839     

                                  

No comments:

Post a Comment