Wednesday, 18 June 2025

ఏకాంశ కవిత్వం-239వ వారం- అంశం: ‘అహ్మదాబాద్ విమాన ప్రమాదం'

 

ఏకాంశ కవిత్వం-239వ వారం- అంశం: ‘అహ్మదాబాద్ విమాన ప్రమాదం'

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1500వ రోజు ‘అహ్మదాబాద్ విమాన ప్రమాదం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో పరిమి సత్యమూర్తి, కె.కె.తాయారు, ఆర్. రమాదేవి, నాగిరెడ్డి అరుణ జ్యోతి, ఇమ్మడి రాంబాబు, నగునూరి రాజన్న, గాడేపల్లి సూర్యకాంతి, గుండం మోహన్ రెడ్డి, విజయలక్ష్మి వడ్డేపల్లి, పి.పద్మావతి రాసిన కవితలు 2025 జూన్ 19వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 11 June 2025

గళకలాల సేతుబంధనం


గళకలాల సేతుబంధనం  

మే 31వ తేదీన ఉద్యోగవిరమణ చేసిన ఆకాశవాణి సీనియర్ అనౌన్సర్ అడవి రాజబాబు గారిపై నా వ్యాసం 'గళకలాల సేతుబంధనం' 2025 జూన్ 12వ తేదీ 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. 

-డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు  

ఏకాంశ కవిత్వం-238వ వారం- అంశం: ‘మద్యపానం’

 


ఏకాంశ కవిత్వం-238వ వారం- అంశం: ‘మద్యపానం’

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1477వ రోజు ‘మద్యపానం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, ఎ.రాజ్యశ్రీ, జక్కని గంగాధర్, జె.వి.కుమార్ చేపూరి, ద్విభాష్యం నాగలక్ష్మి, విత్తనాల విజయకుమార్, లోడె రాములు, లక్ష్మారెడ్డి పసుల రాసిన కవితలు 2025 జూన్ 12వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Thursday, 5 June 2025

ఏకాంశ కవిత్వం - 237వ వారం - అంశం: ఐస్ క్రీం

 

ఏకాంశ కవిత్వం-237వ వారం- అంశం: ‘ఐస్ క్రీం’                                                                                      మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1476వ రోజు ‘ఐస్ క్రీం’* అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో రామకృష్ణ చంద్రమౌళి, కె.కె.తాయారు, ఏడెల్లి రాములు, ద్విభాష్యం నాగలక్ష్మి, మోటూరి శాంతకుమారి, రేవిణిపాటి రమాదేవి, డా.సి.వసుంధర, రాజప్ప, పి.పద్మావతి, కోలా సత్యనారాయణ రాసిన కవితలు 2025 జూన్ 6వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.   

- ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు,9441046839