Wednesday, 29 January 2025

ఏకాంశ కవిత్వం-219వ వారం- అంశం: ప్రశంస



ఏకాంశ కవిత్వం-219వ వారం- అంశం: ప్రశంస                                                                                            

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1374వ రోజు ‘ప్రశంస’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, డా.రమ్యా స్వరూప్, చంద్రకళ దీకొండ, నాగిరెడ్డి అరుణజ్యోతి, పరిమి వెంకట సత్యమూర్తి, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, ఆర్.రమాదేవి, జె.వి.కుమార్ చేపూరి, డా.సి.వసుంధర రాసిన కవితలు 2025 జనవరి 30వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                         


Wednesday, 22 January 2025

ఏకాంశ కవిత్వం- 218వ వారం- అంశం: సంగీతం

 

ఏకాంశ కవిత్వం- 218వ వారం- అంశం: సంగీతం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1367వ రోజు 'సంగీతం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ. రాజ్యశ్రీ, చంద్రకళ దీకొండ, కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, డా.సి.వసుంధర, ఆర్. రమాదేవి, డా.రమ్యాస్వరూప్, ప్రశాంతి రేవూరి, రాజప్ప, పి.పద్మావతి రాసిన కవితలు 2025 జనవరి 23వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 

Wednesday, 15 January 2025

ఏకాంశ కవిత్వం- 217వ వారం- అంశం: సంక్రాంతి

 





ఏకాంశ కవిత్వం- 217వ వారం- అంశం: సంక్రాంతి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1368వ రోజు 'సంక్రాంతి' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, గుడికందుల ప్రకాశం, ఎ.రాజ్యశ్రీ, కనపర్తి లక్ష్మయ్య, వి.సంధ్యారాణి, డా.రమ్యా స్వరూప్, జక్కని గంగాధర్, మధు జెల్లా, నగునూరి రాజన్న, పి.పద్మావతి, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2025 జనవరి 16వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 

Wednesday, 8 January 2025

ఏకాంశ కవిత్వం- 216వ వారం- అంశం: ఆనందం

 

ఏకాంశ కవిత్వం- 216వ వారం- అంశం: ఆనందం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1356వ రోజు 'ఆనందం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో మాడుగుల నారాయణమూర్తి, కె.కె.తాయారు, కృష్ణవేణి పరాంకుశం, మునిగంజి రాజేశ్ కుమార్, ఆర్.రమాదేవి, చంద్రకళ దీకొండ, డా.రమ్యా స్వరూప్, మోటూరి శాంతకుమారి, ప్రశాంతి రేవూరి, రాజప్ప రాసిన కవితలు 2025 జనవరి 9వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 1 January 2025

ఏకాంశ కవిత్వం- 215వ వారం- అంశం: మానవహక్కులు

ఏకాంశ కవిత్వం- 215వ వారం- అంశం: మానవహక్కులు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1341వ రోజు 'మానవహక్కులు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో జక్కని గంగాధర్, గుండం మోహన్ రెడ్డి, ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, డా.సి.వసుంధర, పి.పద్మావతి, ప్రశాంతి రేవూరి, ఉమాశేషారావు వైద్య, నగునూరి రాజన్న, రజనీ కులకర్ణి రాసిన కవితలు 2025 జనవరి 2వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు