Wednesday, 10 April 2024

ఏకాంశ కవిత్వం- 177వ వారం- అంశం: ఉగాది

 


ఏకాంశ కవిత్వం- 177వ వారం- అంశం: ఉగాది

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1130వ రోజు ‘ఉగాది’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు, ఏడెల్లి రాములు, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, కనకయ్య మల్లముల, అయ్యల సోమయాజుల ప్రసాద్, జె.నరసింహారావు, చంద్రకళ దీకొండ, గుండవరం కొండల్ రావు, కందుకూరి మనోహర్, పద్మ ఉప్పల రాసిన కవితలు 2024 ఏప్రిల్ 11వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

No comments:

Post a Comment