Wednesday, 3 April 2024

ఏకాంశ కవిత్వం- 176వ వారం- అంశం: నాట్యం

 


ఏకాంశ కవిత్వం- 176వ వారం- అంశం: నాట్యం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1110వ రోజు ‘నాట్యం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో లక్ష్మారెడ్డి  పసుల, జె.వి.కుమార్ చేపూరి, కె.కె.తాయారు, మోటూరి శాంత కుమారి, రాజప్ప, ఆర్. రమాదేవి, గుర్రాల వేంకటేశ్వర్లు, రజనీ కులకర్ణి, నారుమంచి వాణీ ప్రభాకరి రాసిన కవితలు 2024 ఏప్రిల్ 4వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 


No comments:

Post a Comment