Wednesday, 21 February 2024

ఏకాంశ కవిత్వం- 170వ వారం- అంశం: నెట్టు లేనట్టయితే నెట్టుకొచ్చేదెలా?!


 ఏకాంశ కవిత్వం- 170వ వారం- అంశం: నెట్టు లేనట్టయితే నెట్టుకొచ్చేదెలా?!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1080వ రోజు ‘నెట్టు లేనట్టయితే నెట్టుకొచ్చేదెలా?!’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, మధు జెల్లా, నారుమంచి వాణీ ప్రభాకరి, మోటూరి శాంతకుమారి, గుండం మోహన్ రెడ్డి,  మన్నెలలిత, కె.కె.తాయారు, లక్ష్మారెడ్డి  పసుల, జక్కని గంగాధర్, నగునూరి రాజన్న రాసిన కవితలు 2024 ఫిబ్రవరి 22వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                               

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

No comments:

Post a Comment