Wednesday, 20 December 2023

ఏకాంశ కవిత్వం- 161వ వారం- అంశం: తన కోపమె తన శత్రువు

 


ఏకాంశ కవిత్వం- 161వ వారం- అంశం: తన కోపమె తన శత్రువు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1028వ రోజు ‘తన కోపమె తన శత్రువు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, గుండం మోహన్ రెడ్డి, చంద్రకళ దీకొండ, ఎ.రాజ్యశ్రీ, నారుమంచి వాణీ ప్రభాకరి, ఎం.వి.ఉమాదేవి, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2023 డిసెంబరు 21వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 

No comments:

Post a Comment