Wednesday, 6 December 2023

ఏకాంశ కవిత్వం- 159వ వారం- అంశం: సొరంగంలో 17 రోజులు

 


ఏకాంశ కవిత్వం- 159వ వారం- అంశం: సొరంగంలో 17 రోజులు 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1021వరోజు ‘సొరంగంలో 17 రోజులు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ. రాజ్యశ్రీ, జక్కని గంగాధర్, కె. కె. తాయారు, మోటూరి శాంతకుమారి, గుర్రాల వేంకటేశ్వర్లు, నారుమంచి వాణీప్రభాకరి, జె. నరసింహారావు, నగునూరి రాజన్న రాసిన కవితలు 2023 డిసెంబరు 7వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839    

No comments:

Post a Comment