ఏకాంశ కవిత్వం- 139వ వారం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 888వరోజు ‘తిరస్కారం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, శ్రీలత రమేశ్ గోస్కుల, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, ఎం.వి.ఉమాదేవి, మోటూరి శాంతకుమారి, నగునూరి రాజన్న, జె.వి.కుమార్ చేపూరి, నారుమంచి వాణీప్రభాకరి, బస్వమోహన్ రావు రాసిన కవితలు 2023 జులై 6వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.
-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839
**
No comments:
Post a Comment