Wednesday, 3 May 2023

ఏకాంశ కవిత్వం-మహామహోపాధ్యాయ రవ్వా శ్రీహరి ('నేటినిజం' దినపత్రిక, 2023 మే 4)


 ఏకాంశ కవిత్వం- 131వ వారం 


మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 


ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 832వరోజు ‘మహామహోపాధ్యాయ రవ్వా శ్రీహరి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో ఎ.రాజ్యశ్రీ, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, మన్నె లలిత, గుండం మోహన్ రెడ్డి, జాలిగామ నరసింహారావు, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, గుండవరం కొండల్ రావు, కందుకూరి మనోహర్, డా.చింతకాయల ఆంజనేయులు రాసిన కవితలు 2023 మే 4వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  


కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   


- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 


9441046839 

* * * * **

1 comment:

  1. మీ సాహిత్య సేవ అమోఘం సార్.

    ReplyDelete