ఏకాంశ కవిత్వం- 133వ వారం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 841వరోజు ‘ఆడంబరాలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో కె.కె.తాయారు, లక్ష్మారెడ్డి పసుల, ఎం. వీరకుమారి, ఎం. వి. ఉమాదేవి, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, జె.నరసింహారావు, నగునూరి రాజన్న, జె.వి.కుమార్ చేపూరి, జక్కని గంగాధర్, ఆర్.ప్రవీణ్ రాసిన కవితలు 2023 మే 25వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.
- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839
* * * * **
No comments:
Post a Comment