Friday, 12 June 2020

'ఇద్దరూ ఇద్దరే- శిఖర సమానులే' వ్యాసం


ఇద్దరూ ఇద్దరే- శిఖర సమానులే

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ ఆచార్య సి.నారాయణరెడ్డి జయంతి వేడుకల్లో  
కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు ఆచార్య చంద్రశేఖర కంబార గారు 
'విశ్వంభర' పురస్కారం పొందే సందర్భంగా 
నేను రాసిన ఈ వ్యాసం 'ఇద్దరూ ఇద్దరే- శిఖర సమానులే' 
2019 జూలై 29 వ తేదీ 'మన తెలంగాణ' దినపత్రికలో ప్రచురితమైంది. 

No comments:

Post a Comment