సామాజిక శాస్త్రవేత్తకు రంగాచార్య పురస్కారం
దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా ఈ నెల 24న ప్రముఖ రచయిత, తెలంగాణ బి.సి. కమీషన్ ఛైర్మన్ బి.ఎస్.రాములు గారికి యువకళావాహిని సంస్థ దాశరథి రంగాచార్య స్మారక పురస్కారాన్ని అందజేయనుంది. ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం 2018 ఆగస్టు 23 'నేటి నిజం' పత్రికలో ప్రచురితం.
No comments:
Post a Comment