ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రతినిధులుగా పాల్గొనదలచిన వారు కింది వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకునేందుకు ముందు బ్లడ్ గ్రూపు, ఆధార్ కార్డు, పుట్టిన తేదీ మొదలైన వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. జె.పి.జి. ఫార్మాట్ లో ఫోటోను, పి.డి.ఎఫ్. ఫార్మాట్ లో ఆధార్ కార్డును మీ సిస్టం లో ముందుగానే కాపీ చేసి పెట్టుకోండి.... డా. రాయారావు సూర్య ప్రకాశ్ రావు.
http://wtc.telangana.gov.in/online-applications/registration-form/
Thank you very much , Sir! I submitted my application successfully.
ReplyDeleteఅభినందనలు సార్
Delete