Sunday, 6 August 2017

జాతీయ విజ్ఞాన కమిషన్ సూచనలు (డాక్టర్ పి.ఎం.భార్గవ గారి మృతి సందర్భంగా)

 ఇటీవల మరణించిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పుష్పమిత్ర భార్గవ గారికి విద్యారంగంపై సమగ్ర అవగాహన ఉంది. ఉమ్మడి పాఠశాల వ్యవస్థ మొదలైన అంశాల్లో ఆయన ఆలోచనా ధోరణి శ్లాఘనీయం. జాతీయ విజ్ఞాన కమిషన్ ఉపాధ్యక్షుడిగా ఉంటూనే వివిధ అంశాల్లో కమిషన్ అభిప్రాయాలతో విభేదించారు. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ దశాబ్దం క్రితం నేను రాసిన వ్యాసం డాక్టర్ పుష్పమిత్ర భార్గవ గారి మృతి సందర్భంగా ఇక్కడ షేర్ చేస్తున్నాను.





No comments:

Post a Comment